Offered by IGNOU How to Enroll in Professional Development Programme? Step by Step : open https://ignou-nep-pdp.samarth.ac.in/ Click on Register Button Type and submit your Name, your Mail Id, Scanned JPG / JPEG /PDF Valid Institutional Id Proof. Upload your JPG / JPEG / Photo and Signature successfully registered message will be displayed on your screen What Next? Just login with same id and password created by you Implementation NEP 2020 PDP offered by IGNOU, and approved by the UGC Submit personal details (name, date of birth, gender, your highest qualification and Religion ) choose your preferred language Hindi / English and submit. What Next? submit correspondence details : address etc., Valid Institutional ID card OR Nomination letter from Head of the Department/Principal/Competent authority ( Nomi...
https://ciil-ntsindia.net/A-5-day-Trainning-Hindi-20-02-2023.aspx राष्ट्रीय परीक्षण सेवा-भारत, भारतीय भाषा संस्थान, मैसूरु द्वारा परीक्षण, मूल्यांकन एवं प्रश्न निर्माण पर पाँच दिवसीय प्रशिक्षण कार्यशाला (हिंदी भाषा) को दिनांक 20-02-2023 से 24-02-2023 तक आयोजित करने का प्रस्ताव है। इस प्रशिक्षण कार्यशाला में भारत के विभिन्न विश्वविद्यालयों/महाविद्यालयों के हिंदी साहित्य, हिंदी भाषा (भाषा विज्ञान) के सहायक प्राध्यापकों एवं शोधार्थी सम्मिलित हो सकते है। इस कार्यक्रम से संबंधित विस्तृत जानकारी हेतु कृपया राष्ट्रीय परीक्षण सेवा-भारत के वेबसाइट https://ciil-ntsindia.net/A-5-day-Trainning-Hindi-20-02-2023.aspx को देखें। A five day Training cum Workshop on Testing and Evaluation for Assistant Professors/Lecturers and Research Scholars who are engaged in teaching and research work in Hindi Language/Literature/Linguistics is proposed at National Testing Service-India, CIIL, Mysuru from 20-02-2023 to 24-02-2023. For other details and information please visit our website...
భారత రాజకీయ యవనికపై నిజాయితీకి, నిరాడంబరత్వానికి నిలువెత్తు రూపం శ్రీ దామోదరం సంజీవయ్య గారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 11ను లేదా ఆయన జన్మదినమైన ఫిబ్రవరి 14ను “సామాజిక సాధికారత దినోత్సవం” గా జరుపుకోవాలని కర్నూలు జిల్లా మేధావుల వేదిక ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు కర్నూలు ప్రగతి సమితి కార్యాలయంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ కె. చంద్రశేఖర కల్కుర, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఎ. వెంకటస్వామి, ఆచార్య ఎస్. మాన్సూర్ రెహమాన్, మరియు ఎం. శ్రీహర్ష గార్ల ఆధ్వర్యంలో ఒక సమావేశం నిర్వహించబడింది. అరుదైన రికార్డులు.. అద్వితీయ నాయకత్వం దామోదరం సంజీవయ్య గారు తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు. ఆయన పేరిట ఉన్న కొన్ని అరుదైన ఘనతలు: తొలి దళిత ముఖ్యమంత్రి: భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మొదటి దళిత నాయకుడు. అతి పిన్న వయస్కుడు: కేవలం 38 ఏళ్లకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన రికార్డు ఆయనది. ద్విపాత్రాభినయం: అటు ముఖ్యమంత్రిగా, ఇటు ఏఐసీసీ (AICC) అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు సేవలందించిన మేధావి. పాలనలో తెచ్చిన విప్లవాత్మక మార్పులు సంజీవయ్య గారి స్వల్ప కాల పా...
కర్నూలు వైద్య రంగ ప్రతిభలకు ఘన సన్మానం. డా. పూలాల చంద్రశేఖర్ మరియు డా. యస్. ఎ. సత్తార్కు ‘కర్నూలు జిల్లా రత్నాలు’ పురస్కారం అందజేత. Kurnool News Andhra Pradesh News Medical News Education News Awards Health Sector Inspirational Stories
కర్నూలు, ఆంధ్రప్రదేశ్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సామాన్య ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయని కర్నూలు జిల్లా మేధావుల కన్షర్టీయం ప్రతినిధులు మండిపడ్డారు. ఆదివారం రాత్రి పింగళి సూరన తెలుగు తోటలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో "మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం" పేరు మార్పు ప్రయత్నాలు, కేంద్ర సాహిత్య అకాడమీ తీరుపై వక్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం అధ్యక్షులు ఆచార్య యస్ మన్సూర్ రహమాన్ , గాడి చర్ల ఫౌండేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ కల్కూర సమన్వయకర్తలుగా వ్యవహరించారు. చట్టం కావాలి.. స్కీమ్ కాదు: కే వీ నారాయణ ఉపాధి హామీ పథకాన్ని చట్టబద్ధమైన హక్కు నుండి కేవలం ఒక పథకంగా (Scheme) మార్చే కుట్ర జరుగుతోందని నాయకులు కే వీ నారాయణ ఆరోపించారు. "ప్రభుత్వం చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోంది. పేదల హక్కుల కోసం ఉద్యమాలతో కేంద్రం మెడలు వంచి పథకాన్ని కాపాడుకుంటాం" అని ఆయన హెచ్చరించారు. స్వయంప్రతిపత్తి కోల్పోతున్న సాహిత్య అకాడమీ: కల్కూర & కెంగార మోహన్ సాహిత్య అకాడమీ ఈ ఏడాది అవార్డులు ప్రకటించకుండా కేంద్రా...
భారత రాజకీయ యవనికపై నిజాయితీకి, నిరాడంబరత్వానికి నిలువెత్తు రూపం శ్రీ దామోదరం సంజీవయ్య గారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 11ను లేదా ఆయన జన్మదినమైన ఫిబ్రవరి 14ను “సామాజిక సాధికారత దినోత్సవం” గా జరుపుకోవాలని కర్నూలు జిల్లా మేధావుల వేదిక ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ మేరకు కర్నూలు ప్రగతి సమితి కార్యాలయంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ కె. చంద్రశేఖర కల్కుర, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఎ. వెంకటస్వామి, ఆచార్య ఎస్. మాన్సూర్ రెహమాన్, మరియు ఎం. శ్రీహర్ష గార్ల ఆధ్వర్యంలో ఒక సమావేశం నిర్వహించబడింది. అరుదైన రికార్డులు.. అద్వితీయ నాయకత్వం దామోదరం సంజీవయ్య గారు తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు. ఆయన పేరిట ఉన్న కొన్ని అరుదైన ఘనతలు: తొలి దళిత ముఖ్యమంత్రి: భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మొదటి దళిత నాయకుడు. అతి పిన్న వయస్కుడు: కేవలం 38 ఏళ్లకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన రికార్డు ఆయనది. ద్విపాత్రాభినయం: అటు ముఖ్యమంత్రిగా, ఇటు ఏఐసీసీ (AICC) అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు సేవలందించిన మేధావి. పాలనలో తెచ్చిన విప్లవాత్మక మార్పులు సంజీవయ్య గారి స్వల్ప కాల పా...
కర్నూలు వైద్య రంగ ప్రతిభలకు ఘన సన్మానం. డా. పూలాల చంద్రశేఖర్ మరియు డా. యస్. ఎ. సత్తార్కు ‘కర్నూలు జిల్లా రత్నాలు’ పురస్కారం అందజేత. Kurnool News Andhra Pradesh News Medical News Education News Awards Health Sector Inspirational Stories
కర్నూలు, ఆంధ్రప్రదేశ్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సామాన్య ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నాయని కర్నూలు జిల్లా మేధావుల కన్షర్టీయం ప్రతినిధులు మండిపడ్డారు. ఆదివారం రాత్రి పింగళి సూరన తెలుగు తోటలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో "మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం" పేరు మార్పు ప్రయత్నాలు, కేంద్ర సాహిత్య అకాడమీ తీరుపై వక్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం అధ్యక్షులు ఆచార్య యస్ మన్సూర్ రహమాన్ , గాడి చర్ల ఫౌండేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ కల్కూర సమన్వయకర్తలుగా వ్యవహరించారు. చట్టం కావాలి.. స్కీమ్ కాదు: కే వీ నారాయణ ఉపాధి హామీ పథకాన్ని చట్టబద్ధమైన హక్కు నుండి కేవలం ఒక పథకంగా (Scheme) మార్చే కుట్ర జరుగుతోందని నాయకులు కే వీ నారాయణ ఆరోపించారు. "ప్రభుత్వం చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోంది. పేదల హక్కుల కోసం ఉద్యమాలతో కేంద్రం మెడలు వంచి పథకాన్ని కాపాడుకుంటాం" అని ఆయన హెచ్చరించారు. స్వయంప్రతిపత్తి కోల్పోతున్న సాహిత్య అకాడమీ: కల్కూర & కెంగార మోహన్ సాహిత్య అకాడమీ ఈ ఏడాది అవార్డులు ప్రకటించకుండా కేంద్రా...
Enriching your journey through a blog opens doors to endless knowledge, growth, and inspiration, making every step more fulfilling Grow With UsExplore the Blog!
ఓటు హక్కు - ప్రజాస్వామ్యానికి పునాది: కె.వి.ఆర్ కళాశాల విద్యార్థినుల ఓటర్ల ప్రతిజ్ఞ
18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకులు బాధ్యతగా ఓటరుగా నమోదు చేసుకోవాలి. కులమతాలకు, ప్రలోభాలకు లొంగకుండా సరైన అభ్యర్థిని ఎన్నుకోవడం ద్వారానే ప్రజాస్వామ్య
క్లస్టర్ యూనివర్సిటీ, కె వి ఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాజనీతి శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ప్రిన్సిపాల్ డాక్టర్ కె వెంకటరెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా డి రవికుమార్ తహసీల్దార్ మరియు అసిస్టెంట్ ఎలెక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి, శ్రీ ధనుంజయ డిప్యూటీ తహసీల్దార్ హాజరయ్యారు. డి రవికుమార్ తహసీల్దార్ మరియు అసిస్టెంట్ ఎలెక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి మాట్లాడుతూ యువత చైతన్యవంతులై ఉండాలని, 16 వ ఓటర్ల దినోత్సవ థీమ్ మై ఇండియా మై ఓట్ అనే అంశంపై అవగాహన కల్పించారు. ధనుంజయ మాట్లాడుతూ ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు ప్రాధాన్యతను, ఫారం 6 గురించి వివరిస్తూ విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రతిభగల విద్యార్థులకు బహుమతులు అందిస్తున్నట్లు తెలియజేశారు. డాక్టర్ కె. వెంకట రెడ్డి విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకులు బాధ్యతగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా కళాశాలలో కొత్తగా చేరిన విద్యార్థినులు వెంటనే ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి ఓటుకు ఉందని, కులమతాలకు, ప్రలోభాలకు లొంగకుండా సరైన అభ్యర్థిని ఎన్నుకోవడం ద్వారానే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని విద్యార్థుల్లో చైతన్యం నింపారు. అనంతరం కళాశాల సిబ్బంది మరియు విద్యార్థినులు కలిసి "నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు వేస్తామని" ఓటర్ల ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డా యం సి సాహిత్య, బి ఎల్ వో లు, వివిధ విభాగాల అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
కె.వి.ఆర్ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం | Telugu News
తెలుగు వార్తలు (Telugu News)
జనవరి 24, 2026
కె.వి.ఆర్ కళాశాలలో 'జాతీయ ఓటర్ల దినోత్సవం' పై అవగాహన సదస్సు
విషయ సూచిక (Table of Contents)
క్లస్టర్ యూనివర్సిటీ, కె వి ఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాజనీతి శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ప్రిన్సిపాల్ డాక్టర్ కె వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు.
ముఖ్య అతిథుల ప్రసంగం
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డి రవికుమార్ (తహసీల్దార్ మరియు అసిస్టెంట్ ఎలెక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి), మరియు శ్రీ ధనుంజయ (డిప్యూటీ తహసీల్దార్) హాజరయ్యారు.
డి రవికుమార్ మాట్లాడుతూ యువత చైతన్యవంతులై ఉండాలని, 16 వ ఓటర్ల దినోత్సవ థీమ్ "మై ఇండియా మై ఓట్" అనే అంశంపై అవగాహన కల్పించారు.
విద్యార్థులకు పోటీలు - ప్రోత్సాహకాలు
ధనుంజయ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు ప్రాధాన్యతను, ఫారం 6 గురించి వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రిన్సిపాల్ సూచనలు
"18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకులు బాధ్యతగా ఓటరుగా నమోదు చేసుకోవాలి. కులమతాలకు, ప్రలోభాలకు లొంగకుండా సరైన అభ్యర్థిని ఎన్నుకోవడం ద్వారానే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది." - డాక్టర్ కె. వెంకట రెడ్డి
ముఖ్యంగా కళాశాలలో కొత్తగా చేరిన విద్యార్థినులు వెంటనే ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఓటర్ల ప్రతిజ్ఞ
అనంతరం కళాశాల సిబ్బంది మరియు విద్యార్థినులు కలిసి "నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు వేస్తామని" ఓటర్ల ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డా యం సి సాహిత్య, బి ఎల్ వో లు, వివిధ విభాగాల అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser. The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.